24-04-2024
ప్రపంచ మార్కెట్లో పామాయిల్ ధరలు భారీగా పెరగడంతో అందుకు బదులుగా భారత్లో దిగుమతిదారులు పొద్దుతిరుగుడు నూనె వైపుమొగ్గు చూపిస్తున్నారు.
24-04-2024
అదేపనిగా పరుగుపెట్టిన పుత్తడి వరుసగా రెండో రోజూ తగ్గింది. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు చల్లబడిన సంకేతాలు వెలువడటంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం.
24-04-2024
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత టెలికం ఆపరేటర్లు మొబైల్ ఛార్జీలను 15 శాతం మేర పెంచుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
24-04-2024
గతవారం ప్రధమార్థంలో వరుస పతనాలతో ఇన్వెస్టర్లను బెంబేలెత్తించిన భారత స్టాక్ మార్కెట్ వారంతంలో కోలుకున్న తర్వాత వరుసగా మూడో ట్రేడింగ్ రోజైన మంగళవారం కూడా అప్ట్రెండ్ను కొనసాగించింది.
24-04-2024
భారత్లో వాణిజ్య కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్లో మరింత వేగవంతమయ్యాయని ఒక అంతర్జాతీయ ఇండెక్స్ సూచిస్తున్నది. ఎస్ అండ్ పీ గ్లోబల్, హెచ్ఎస్బీసీలు రూపొందించిన ఫ్లాష్ ఇండియా కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 2024 ఏప్రిల్ నెలలో 62.2కు పెరిగింది.
24-04-2024
తీవ్ర వాతావరణ పరిస్థితులతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్ ఏర్పడుతుందని, ఇందుకు తోడు భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే క్రూడ్ ధరలు ఎగిసిపోతాయని రిజర్వ్బ్యాంక్ ఏప్రిల్ బులెటిన్ హెచ్చరించింది.