15 May, 2026 | 1:06 PM

Latest News

Business

View More →

Sports

View More →

ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్...

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ లో నీట్ పరీక్ష(NEET Exam Online) నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) ప్రకటించారు. వచ్చే ఏడాది నీట్ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తామని వివరించారు. మళ్లీ మాల్ ప్రాస్టీస్ జరగకుండా చూడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. జూన్ 21 నుంచి నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. జూన్ 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని సూచించారు.

15-05-2026
NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు

న్యూఢిల్లీ: పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగా...

15-05-2026
తెలుగోడి విధ్వంసం

ధర్మశాల, మే 14: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప...

15-05-2026
చెన్నై జోరు కొనసాగేనా?

లక్నో, మే 14 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ మ...

15-05-2026

Cinema

View More →

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం...

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక సమావేశం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber of Commerce) అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి నిర్మాతలు అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాస రావు, సుప్రియ యార్లగడ్డ, రవి కిషోర్, మైత్రీ రవి, మైత్రీ చెర్రీ, సి కళ్యాణ్, స్రవంతి రవి కిషోర్, దిల్ రాజు, రాధా మోహన్, చెరుకూరి సుధాకర్, భోగవల్లి బాపినీడు, సాహు గారపాటి, సతీష్ కిలారు, నాగవంశీ, ఎస్ కె ఎన్, రాజేష్ దండా, ధీరజ్ మొగిలినేని దాదాపు 50 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్స్ తరఫున విజయేందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలు, ఎగ్జిబిటర్ల పర్సెంటేజీ విధానం, ఇతర సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ చర్చిస్తోంది.

15-05-2026
శర్వా సరసన..?

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం...

15-05-2026
పెద్ది సినిమాతో మాకేం సంబంధం?

“అటు తిప్పి ఇటు తిప్పి ‘పెద్ద’ సినిమా ప్రస్తా...

15-05-2026
ఏ మంగా హే మంగా..

జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా...

15-05-2026

Latest Videos

View More →