Breaking News
హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, ఫిల్మ్నగర్లోన...
అధికారిక భాషా (రాజభాష) అమలులో అసాధారణ పనితీరు...
టీకాలు చిన్నారులతోనే ఆగిపోవ ద్దని.. పెద్దలకు ...
ఆసియా క్రీడలు 2026: నాగోయాలో ఆసియా క్రీడలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆసియా క్రీడలు 2026లో భాగంగా టెక్బాల్లో తొలిసారిగా అడుగుపెట్టిన భారత క్రీడాకారిణి క్విమ్సీ జోక్విమ్ డిసౌజా, శనివారం నగోయా సిటీ హిగాషి స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన సెమీ-ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఆమె ఇప్పుడు ఆదివారం జరిగే కాంస్య పతకం మ్యాచ్లో పోటీపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే, ఆసియా క్రీడల్లో భారత్ మొట్టమొదటి టెక్బాల్ పతకాన్ని కైవసం చేసుకుంటుంది.
నగోయా: 20వ ఆసియా క్రీడలు శనివారం నగోయాలో అధిక...
బీసీసీఐ95వ వార్షిక సభ్య సమావేశం శుక్రవారం జరి...
ఆఫ్గనిస్తాన్ తో చివరి టీ ట్వంటీలో ఆకాశమే హద్ద...
సినీ పరిశ్రమలో కథానాయికల పట్ల ఉన్న వివక్షను, గ్లామర్ ముసుగులో జరిగే దోపిడీని నిలదీయడంలో బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ చిత్రాల్లో రొమాన్స్, మహిళల పాత్రలను ప్రదర్శించే తీరుపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు శకున్ బాత్రాతో కలిసి పాల్గొన్న రాధికా ఆప్టే, చిత్ర పరిశ్రమలోని ద్వంద్వ ప్రమాణాలను గట్టిగా ఎండగట్టింది.
ప్రతిష్టాత్మక ఆస్కార్-2027 అవార్డుల పోటీలో ఉత...
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్ష...
సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ఫిల్మ్, మైక్రో డ్...
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. రెండో రోజు గణపతి నవరాత్రిలో స్వామివారిని వికట వినాయకుడిగా పూజించాలి. లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. ఈరోజు గణపతికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని మారు...
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. జ్ఞానా...
వరలక్ష్మీ వ్రతం: శ్రావణ మాసంలో పౌర్ణమికి...