పుల్లూరులో మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఏర్పాటు
సిద్దిపేట రూరల్, మే 25: పుల్లూరు గ్రామ మున్నూరుకాపు సంఘానికి నూతన కమి టీని సోమవారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా నక్క రాజేందర్, కోశాధికారిగా ఒగ్గు లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా దేశెట్టి బాలరాజు, కార్యదర్శిగా ఎల్లయ్యగారి రమేష్ బాధ్యతలు స్వీకరించారు.
26-05-2026