క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
02-02-2026
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 1: క్రియేటివ్ టీ చర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నూ తన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా లింగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ముక్క రమే ష్, ఆర్థిక కార్యదర్శిగా తాళ్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహిపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, భగవాన్ రెడ్డి, శివకుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లింగ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.