కంచి పీఠాధిపతి ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, మే 22 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం కంచి పీఠాధి పతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి,
23-05-2026