ఉద్యమకారులను గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
తుంగతుర్తి, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాసోజు శంకరమ్మ, చిట్యాల స్వాతిలకు మహిళా కమిషన్ పదవులను ఇచ్చి, నిండుగా గౌరవించిందని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
26-05-2026