మరో పాతికేళ్లు కాంగ్రెస్ పాలనే
వరంగల్, మే 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తే రాబోవు 25 ఏళ్ల కాలం పాటు రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, సీఎం రేవంత్రెడ్డి తనకు దేవుడు ఇచ్చిన సోదరుడని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి అన్నారు.
25-05-2026