వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్కు బలం
వనపర్తి,(విజయక్రాంతి) : వనపర్తి నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లో రూ 359 కోట్లతో రహదారి విస్తరణ కు మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనా రెడ్డి తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
14-07-2026