ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
01-02-2026
కుషాయిగూడ, జనవరి 31 (విజయక్రాం తి): ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కూతురు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో శనివా రం తెల్లవారుజామున జరిగింది. బోడుప్పల్కు చెంది న విజయ (38)కు భర్త, కుమార్తె చేతనరెడ్డి (18), కుమారుడు విశాల్రెడ్డి (16) ఉన్నారు. విజయ భర్త సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. విజయ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నది. పిల్లలిద్దరూ చైతన్య కాలేజీలో చదువుతున్నారు.