అనువంశిక అర్చకుల హక్కుల పునరుద్ధరణకు కృషి చేయాలి
వేములవాడ, మే 26,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడలోని బ్రాహ్మణ అనువంశిక అర్చక కుటుంబాల సభ్యులు, వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి నాయకులు మంగళవారం బ్రాహ్మణ పరిషత్ భవనంలో బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యంను కలిసి వినతి పత్రం సమర్పించారు.
27-05-2026