మాయమైపోతున్న బంధాలు!
మనిషి ఒంటరిగా బతకడం కంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండటమే ముందుగా నేర్చుకున్నాడు. అక్కడి నుంచే కుటుంబం బలపడింది. ఉ మ్మడి ఇంట్లో తాత, నానమ్మ, తల్లిదండ్రు లు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కలిసి ఉండేవారు. పండుగంటే ఇల్లంతా సందడి. పెళ్లంటే బంధువులంతా ఒకచోట. కష్టమొస్తే పిలవకముందే వచ్చేవాళ్లు. ఇంట్లో విషాదం చోటు చేసుకుంటే కన్నీరు పంచుకునే భుజాలు ఉండేవి. డబ్బు తక్కువైనా.. మనుషుల మధ్య ఆప్యాయతకు కొదవ ఉండేది కాదు.
20-09-2026 | 05:10am