ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు
ములుగు, జులై 16 (విజయక్రాంతి): ఒంటరి మహిళలకు ఆగస్టు 15 నుండి కొత్తగా పింఛన్లు ఇస్తామని, మహిళల ఆర్థిక అభివృద్ధికి, గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
17-07-2026