తరుగు పేరుతో నిలువు దోపిడీ..
వెంకటాపూర్, మే 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పదిహేను రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి,
23-05-2026