26 May, 2026 | 11:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

National -

article_41470332.webp
మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ

బెంగళూరు: కర్నాటక రాజకీయం మరొక్కసారి ఢిల్లీకి చేరింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను న్యూఢిల్లీకి పిలిపించారు. పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారమే ప్రధాన అజెండాగా వీళ్ల పర్యటన సాగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించే అవకాశముంది. రాహుల్ గాంధీ కాసేపట్లో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ కు చేరుకోనున్నారు. కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలతో నేతల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన 'ఇందిరా భవన్'లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సమక్షంలో ఒక కీలక సమావేశం జరుగుతోంది.

26-05-2026

article_53371651.webp
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంలో పిటిషన్ దాఖలు

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో(Supreme Court) పిల్ దాఖలైంది. న్యాయవాది రాజేశ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాక్రోచ్ పార్టీ(Cockroach Party) పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయని పిటిషన్ వేశారు. సీజేఐ వ్యాఖ్యల ఆధారంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. సీజేఐ వ్యాఖ్యల అర్థాలు(CJI's Remarks) మార్చి వైరల్ చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. డబ్బు సంపాదించే కంటెంగ్ గా మార్చే ధోరణి పెరుగుతోందని న్యాయవాది సుప్రీంకు తెలిపారు.

25-05-2026