ప్రచారానికి పరిమితమైన కాంగ్రెస్, బీజేపీ నేతలు
31-03-2025
ఆదిలాబాద్, మార్చ్ 30 (విజయక్రాంతి): జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు కేవలం హోర్డింగ్ల ద్వారా ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప ప్రజా సంక్షేమం పై దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి, జోగు రామన్న ఫైర్ అయ్యారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.