కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు
బోథ్,మే26,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం సరైంది కాదని బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
26-05-2026