రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు
ఉట్నూర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రైతు వద్ద నుండి గిట్టుబాటు ధరకే ధాన్యా న్ని కొనుగోలు చేసి, రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలం నాగపూర్ దాల్మిల్, ఇంద్రవెల్లి మండలంలోని మార్కెట్ యార్డులో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, జన్నారం, కడెం మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
22-04-2026