ముస్లింల పవిత్ర మాసం రంజాన్
జైపూర్ (చెన్నూర్), మార్చి 19 : ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మం త్రి గడ్డం వివేకానంద అన్నారు.
20-03-2026