26 May, 2026 | 11:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Nalgonda

article_70966384.webp
ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ సమావేశం

చిట్యాల, మే 26 (విజయక్రాంతి): ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో “నేషనల్ మీటింగ్ ఆఫ్ డీసీసీ చైర్‌ పర్సన్స్ అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్”(Congress SC Department National Conference ) సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్లు సమావేశానికి హాజరయ్యారు.

26-05-2026