గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
05-02-2026
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 4: పౌష్టికాహారాన్ని గర్భిణీలు,బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొడ్డు ఇందిరాసోమరాజు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ ఎక్స్ రోడ్ వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణీలకు,