రైతులకు అందుబాటులో విత్తన మేళ
ఆర్మూరు మండలంలోని ఆర్మూరు, పిప్రి, ఫతేపూర్, గోవింద్పేట్ గ్రామాల్లోని రైతు వేదికలలో మంగళవారం రైతుల కోసం విత్తన మేళా నిర్వహించారు. స్థానిక రిటైల్ విత్తన విక్రయదారులు పాల్గొని తమ వద్ద అందుబాటులో ఉన్న ప్రభుత్వ నోటిఫైడ్ విత్తన రకాలను రైతులకు ప్రదర్శించి, వాటి వివరాలను తెలియజేశారు.
23-06-2026