23 March, 2026 | 10:15 AM
Breaking News
నిజామాబాద్, మార్చి 22(విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యా ర్డుకు రైతులు తరలించిన పంట క్వింటాళ్లకొద్దీ చోరీకి గురవుతున్న సంఘటన రైతుల్లో తీవ్ర కలకలం రేపింది.
23-03-2026
నిజామాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు పడుతూ వైద్యం పొందలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వైద్య ఖర్చుల చెక్కులు అందించడం తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ని ఆయన చేశారు.
నాగిరెడ్డిపేట్,మార్చి 19 (విజయ క్రాంతి): ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని గోపాల్పేట్లో నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఎడ్లబండి ప్రదర్శన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు.
20-03-2026
జుక్కల్ మార్చి 19 (విజయ క్రాంతి): గత రెండు నెలలుగా చిరుత పులి జుక్కల్ మండలంలోని ప్రజలకు వణికిస్తోంది. మండలంలోని డోన్గాం, బంగరుపల్లి, దోస్త్ పల్లి, పెద్దగుల్ల, పెద్ద ఏడ్గి, గుండూర్,
నిజామాబాద్, మార్చి 18(విజయ క్రాంతి) : జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
19-03-2026
నిజాంసాగర్ మార్చి 18(విజయక్రాంతి ) నిజాంసాగర్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.
నిజామాబాద్, మార్చి 18(విజయ క్రాంతి) : వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాను సాగు రంగంలో మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి లాభాల సిరి అందించాలనే తాపత్రయంతో ప్రభుత్వ సలహాదారు,
నిజాంసాగర్, మార్చి 18 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సందర్శించారు.
గుండాల, మార్చి 17 : మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రయోగాలు చూ పరులను మురిపించాయి. బడిలో పాఠాలు నేర్చుకోవడమే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేలా చిట్టి బుర్రలు, గట్టి ఆలోచనలు చేశాయి.
18-03-2026
సిరికొండ, మార్చి 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తైబజార్ వేలంపాటను సర్పంచ్ సాయిచరణ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.
నిజామాబాద్ మార్చి 17 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలని మోసం చేసిన రేవంత్ సర్కార్ కి కలెక్టరేట్ల ముట్టడితో గట్టిగా బుద్ధి చెప్తామని నిజామాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు.
నిజామాబాద్, మార్చి 17 (విజయ క్రాంతి): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.