వ్యవసాయానికి వెలుగులు
ఆమనగల్లు, ఏప్రిల్ 21(విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆమనగల్లు మరియు ఆకుతోటపల్లి విద్యుత్తు ఉపకేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫీడర్ ఛానళ్లను ఆయన ప్రారంభించారు.
22-04-2026