టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు
టీజీ ఆర్టీసీ నిర్మల్ డిపో ద్వారా వచ్చే నెల 5న కాశీ, అయోధ్య కు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. నిర్మల్ బస్టాండ్ నుంచి 12 బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఏడు రోజుల సర్వీస్ యాత్రల భాగంగా మధ్యప్రదేశ్ లోని మహైర్ శారదా దేవి శక్తి పీఠం,
21-03-2026