ఖాజీపూర్ ఇసుక క్వారీపై పోరాటం
కరీంనగర్/కొత్తపల్లి, జూలై17(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామ పరిదిలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి, సాగు, తాగునీ రు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
18-07-2026