26 May, 2026 | 11:42 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

News -

article_29687464.webp
మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

హైదరాబాద్: సీపీఐ (Communist Party of India)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి(Maoist Leader Narahari Surrender) మంగళవారం తెలంగాణ పోలీసుల(Telangana Police) ఎదుట లొంగిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగానే నరహరి లొంగిపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో, మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం కేవలం ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. వార్త శేఖర్, ముప్పాల లక్ష్మణరావు (ఈయన భారత మావోయిస్టు ఉద్యమ వ్యవస్థాపక నాయకులలో ఒకరు, 'గణపతి'గా సుప్రసిద్ధులు). గత కొన్ని దశాబ్దాలుగా వీరిద్దరూ అదృశ్యమైనట్లు సమాచారం. ఈ ఇద్దరు నాయకులు ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు.

26-05-2026