ఘనంగా చైతన్య స్కూల్లో విద్యార్థి నాయకుల ఎన్నికలు
శ్రీ చైతన్య స్కూల్ లో ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు విద్యార్థి నాయకుల ఎన్నికలను ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు క్రమశిక్షణతో, ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో కొంపల్లి జోన్ ఏజీఎంకె. శ్రీనివాస్ రావు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ లు ఉన్నారు,
15-07-2026