420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
కొల్చారం, మార్చి 22 : నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కృషితో మంజీరా పరివాహక ప్రాంతంతో పాటు... గన్ పూర్ ఆయకట్ట కింద సాగు చేసిన మొ త్తం లక్ష ఎకరాల పంటకు నీటి విడుదల జ రుగుతుందని అందుకు రైతాంగం తరఫున... బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌడ్ శంకర్ గుప్తా, సి డి సి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు పుర్ర ప్రభాకర్ మాదిగ తెలిపారు.
23-03-2026