అకాల వర్షంతో అన్నదాత కన్నీరు
చేగుంట, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేట, చందాయిపేట్, కరణంపల్లి, గొల్లపల్లి, కన్యారం, రాంపూర్ గ్రామంలో అకాల వర్షం రైతుల గుండెల్లో గుబులు పుట్టించింది.ఇప్పటికే కోతకు వచ్చిన వరి పంట ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వర్షంతో తీవ్రంగా దెబ్బతింది.
21-04-2026