22 April, 2026 | 2:15 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

Districts - Kamareddy

article_48724308.webp
దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

బాన్సువాడ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే పథకాన్ని 99 రోజులపాటు గ్రామాలతో పాటు పట్టణ మండల ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పథకం ద్వారా గ్రామంలో ఎలాంటి సమస్యలున్న పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ వెంటనే శుభ్రపరిచి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలలో పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారయింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశ పేట గ్రామంలో ఎక్కడ చూసిన అస్తవ్యస్తంగా పారిశుద్ధం రోడ్లపై కాలనీలలో కనిపిస్తోంది. మురికి నీరు బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

22-04-2026