భారత్ లో ముగిసిన సెన్హైజర్, బార్కో టూర్
ముంబై, మార్చి 20 ఃసెన్హైజర్ బార్కో భారతదేశం వ్యాప్తంగా పలు నగరాలలో చేసిన భాగస్వామ్య పర్యటనను విజయవంతంగా ముగించాయి. గత నెలలో దేశ వ్యాప్తంగా ఢిల్లీ, పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై , బెంగళూరు వంటి ఆరు ప్రధాన నగరాల్లో చేసిన ఈ పర్యటన భాగస్వాములు మరియు కస్టమర్లకు ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పరిష్కారాలను అందించాయి. ఈ పర్యటన బార్కో క్లిక్షేర్ హబ్ మరియు సెన్హైజర్ టీమ్కనెక్ట్ బార్ సొల్యూషన్ల సామర్థ్యాలను ప్రదర్శించింది.
20-03-2026