రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా ఒక్కొక్కటి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రత
23-05-2026