కొల్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సదాశివుడి 21వ రథోత్సవం
కొల్కూర్ గ్రామంలో శ్రీ సదాశివుడి, 21వ వార్షిక రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొని, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం ఆలయ ప్రధాన వీధుల్లో రథోత్సవం ప్రారంభమైంది.
19-04-2026