26 May, 2026 | 11:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

Districts - Jogulamba Gadwal

article_12033635.webp
నాలుగు నెలల జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగం ఊడింది..?

గద్వాల,(విజయక్రాంతి): గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో తీవ్ర విషాద ఘటన గురువారం చోటు చేసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు అనే కార్మికుడు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని గ్రామ సెక్రటరీ శంషాద్ బేగం , గ్రామ సర్పంచ్ ను పలుమార్లు వేడుకున్నాడు. అయితే ఆయనకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ పోషణ కష్టమవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన రాజు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

22-05-2026

article_89229445.webp
గద్వాలలో పట్టు చీరల దొంగల కలకలం

గద్వాల టౌన్: గద్వాల పట్టణంలోని కిష్టారెడ్డి బంగ్లా సమీపంలో సోమవారం పట్టు చీరల దొంగతనం కలకలం రేపింది.స్థానికుల అప్రమత్తతతో ఆటోలో పరారవుతున్న ముగ్గురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు.వివరాల్లోకి వెళ్తే ఎప్పుడూ రద్దీగా ఉండే కిష్టారెడ్డి బంగ్లా ప్రాంతంలోని ఓ పట్టు చీరల దుకాణంలోకి ఇద్దరు మహిళలు కస్టమర్ల ముసుగులో ప్రవేశించారు.దుకాణదారుల దృష్టి మళ్లిన సమయంలో విలువైన పట్టు చీరలను అపహరించి ముందుగానే సిద్ధంగా ఉంచిన ఆటోలో అక్కడి నుంచి పారిపోయారు.ఈ ఘటనను గమనించిన స్థానిక వ్యాపారులు వెంటనే అప్రమత్తమై ఆటోను వెంబడించారు.

19-05-2026