అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
గద్వాల టౌన్, మే 21: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. చేయూత పథకంకు సంబంధించి గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శులు, వార్డ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
22-05-2026