జీపీ, మహిళా సమైక్య భవనాలకు భూమిపూజ
గట్టు, జూలై 17: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్, సర్పంచ్ ఉప్పరి దేవేందర్తో కలిసి భూమిపూజ నిర్వహించారు.
18-07-2026