2 August, 2026 | 1:21 AM

Latest News

Business

View More →

భారీగా తగ్గిన గ్యాస్ ధరలు.. లీటరుకు రూ. 5 పెంపు

న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సంస్థల్లో వినియోగించే కమర్షియల్ ఎల్‌పీజీ (19 కిలోల సిలిండర్) ధరను శనివారం భారీగా రూ. 192 మేర తగ్గించారు. అదే సమయంలో, అంతర్జాతీయ ధరల పోకడలకు అనుగుణంగా విమాన ఇంధనం (ATF) ధరను లీటరుకు రూ. 5 చొప్పున పెంచారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల సమాచారం ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధర గతంలో ఉన్న రూ. 2,930 నుండి రూ. 2,738కి తగ్గగా, ఏటీఎఫ్ (ATF) ధర లీటరుకు రూ. 110 నుండి రూ. 115కి పెంచబడింది. జూలై 1న వాణిజ్య ఎల్‌పీజీ (LPG) ధరలను రూ. 183.5 మేర తగ్గించిన తర్వాత, వరుసగా రెండో నెల కూడా ధరలు తగ్గాయి. ఏటీఎఫ్ (ATF) విషయానికొస్తే, తాజా సవరణ ద్వారా జూలై 1న అమలు చేసిన తగ్గింపును అదే స్థాయిలో వెనక్కి తీసుకున్నారు.

01 Aug, 2026

Sports

View More →

వచ్చాడు మరో బల్లెం వీరుడు...

గ్లాస్గో, ఆగస్టు 1 : మన దేశంలో జావెలిన్ త్రో అనగానే నీరజ్ చోప్రానే గుర్తొస్తాడు. ఒలింపిక్ మెడల్‌తో ఎంతోమందికి నీరజ్ స్ఫూర్తిగా నిలిచాడు. అత ను తెచ్చిన ఒలింపిక్ విజయంతో చాలా మంది జావెలిన్ వైపు అడుగులు వేశారు. అదే సమయంలో నీరజ్ చోప్రా తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడిప్పుడే జవాబు దొరికే పరిస్థితి కనిపిస్తోంది.

02-08-2026
ఈస్ట్‌జోన్ కెప్టెన్‌గా పటిదార్

ముంబై, ఆగష్టు 1 : దులీప్ ట్రోఫీ కోసం సెం ట్రల...

02-08-2026
షాట్ పుట్‌లో సోమన్‌కు స్వర్ణం

గ్లాస్గో, ఆగస్టు 1 : పారా అథ్లెటిక్స్ లోనూ భా...

02-08-2026
ట్రిపుల్ జంప్ డబుల్ ధమాకా

పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత అథ్లెట్లు సత్తా...

02-08-2026

Latest Videos

View More →