Latest News

Business

View More →

Sports

View More →

షెఫాలీ అజేయ శతకం: బంగ్లాదేశ్‌ప...

నిస్షిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల క్రికెట్ సెమీఫైనల్‌లో షెఫాలీ వర్మ మెరుపు వేగంతో అజేయంగా తన తొలి టీ20ఐ సెంచరీని సాధించడంతో, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఎంచుకున్న షెఫాలీ (49 బంతుల్లో 100 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (19 బంతుల్లో 37) కలిసి ఆరు ఓవర్లలోనే 72 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మధ్యలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 40 పరుగులు) కూడా కీలక పాత్ర పోషించారు.

20-09-2026 | 12:23pm
స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో నంబర్ వన్!

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ...

20-09-2026 | 11:29am
ఆసియా క్రీడల్లో​ భారత్​ బోణీ.. షూటింగ్‌లో రజతం

Asian Games: నాగోయా: ఐచి-నాగోయా ఆసియా క్రీడలల...

20-09-2026 | 10:06am
ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు రిషబ్ దాస్

టోక్యో: ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం జరిగిన...

20-09-2026 | 09:37am

Cinema

View More →

వెండితెరను ఉయ్యాలలూపుతున్న జాన...

నాని ‘ది పారడైజ్’ కోసం జంగిరెడ్డి, ప్రభ పాడిన ‘ఏష నాగుల కట్ట..’ పాట సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచింది. దీనికన్నా ముందు ‘ఇరుముడి’ చిత్రంలో ‘మల్లెపూల పల్లకి..’ భక్తి జానపదం జనం నాలుకలపై తాండవిస్తోంది. గతంలో ‘మహాత్మ’ సినిమా లోని ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’ వంటి పాటలు సినిమాల్లో అలరించినప్పటికీ ఇటీవల తెలంగాణ బాణీలు ఆదరణ పొందుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలోని కొన్ని పాటలు కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

20-09-2026 | 05:35am
ఆడపిల్ల పుట్టలేదని.. మా అమ్మ నాకే జడలు, గౌను వేసేది!

నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమాని ...

20-09-2026 | 05:30am
మగవాళ్లకూ పీరియడ్స్ రావాలని మొక్కుకున్నా!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ వైపు ...

20-09-2026 | 05:30am
అక్టోబర్ ఆఖరున కల్ట్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ నుంచి వస్తున్న తాజాచ...

20-09-2026 | 05:25am

దక్కనులో మొఘలుల సామ్రాజ్యం...

బహమనీ రాజ్యం ముక్కలైన తర్వాత ఏర్పడ్డ ముఖ్య పాలనా ప్రాంతం అహ్మద్‌నగర్. నిజాం షాహీల పరిపాలనలో మొఘల్ చక్రవర్తి జోక్యం చేసు కోవడమొక రాజకీయ పరిణామం. బేరారు, బాలా ఘాట్లను స్వాధీనం చేసుకోవడం అక్బరు వ్యూహం. ఖాందేశ్ నుంచి బాలాఘాట్‌ను వశపరచుకుంది అహ్మద్ నగర్ రాజ్యం. అది అహ్మద్‌నగర్, గుజరాతుల మధ్య వివాద కారణమైంది. మొఘలులు బేరారును ఆక్రమిం చారు. కానీ, అహ్మద్‌నగర్ మొఘల్ ప్రభుత్వాన్ని అం గీకరించింది.

20-09-2026 | 05:15am
సమంత సీమంతం అలా చేయడం తప్పే!

సీమంతం.. ఈ పదం తెలియని మహిళలు ఉండరు. ముఖ...

20-09-2026 | 05:25am
డైట్ అంటే బరువు తగ్గడం కాదు!

డైట్.. అంటే కేవలం బరువు తగ్గడమేనా? రోజూ ...

20-09-2026 | 05:25am
ఆరోగ్య మంత్రం

లయ మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుత...

20-09-2026 | 05:25am