Latest News

Business

View More →

రూపాయి విలువ పెరిగిందోచ్‌

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల ధోరణి, విదేశాలలో ముడి చమురు ధరలు తగ్గడంతో రెండు నెలలకు పైగా కనిష్ట స్థాయిల నుండి రూపాయి కోలుకుంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 16 పైసలు లాభపడి 95.73కి చేరింది. ఈ వారం ప్రారంభంలో భారీగా పెరిగిన ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 104 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం భారత కరెన్సీపై ఒత్తిడిని తగ్గించిందని ఫారెక్స్ విశ్లేషకులు తెలిపారు. అదే సమయంలో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో యూఎస్ బాండ్ ఈల్డ్స్ రికార్డు స్థాయిల నుండి పడిపోయాయి. అంతర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో, రూపాయి 95.75 వద్ద ప్రారంభమై, ప్రారంభ లావాదేవీలలో డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడి 95.73 వద్ద ట్రేడైంది. ఇది దాని మునుపటి ముగింపు స్థాయి కంటే 16 పైసలు ఎక్కువగా ఉంది. అటు తగ్గుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ ఈక్విటీల ర్యాలీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

18-09-2026 | 10:19am

Sports

View More →

Asian Games 2026: సెమీస్‌లోకి ...

నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో భారత్ మహిళల జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి విధ్వంసకర బౌలింగ్, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అనుభవం లేని జపాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. చరణి (4/10), షఫాలీ (2/13) కలిసి ఆరు వికెట్లు పడగొట్టి జపాన్‌ను కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం ఐదు ఓవర్లలోనే ఛేదించి సెప్టెంబర్ 20న బంగ్లాదేశ్‌తో తలపడే అవకాశాన్ని దక్కించుకుంది.అత్యల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ (40 నాటౌట్, 15 బంతులు), రిచా ఘోష్‌ (12, ఆరు బంతులు)తో కలిసి కీలక పాత్ర పోషించింది.

18-09-2026 | 01:35pm
డాసన్, బాంటన్ మెరుపులు.. ఇంగ్లాండ్ మరో ఘనవిజయం

కార్డిఫ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీల...

18-09-2026 | 09:34am
శతకాభిషేకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: టాస్ గెలిచిన ఆఫ్గన...

18-09-2026 | 05:30am
అగార్కర్‌కు పొడిగింపు లేనట్టే

ముంబై, సెప్టెంబర్ 17: బీసీసీఐ సెలక్షన్ కమిటీక...

18-09-2026 | 05:25am

ఇవాళ గణపతికి ఏ నైవేద్యం పెట్టా...

హైదరాబాద్, సెప్టెంబర్​ 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. రెండో రోజు గణపతి నవరాత్రిలో స్వామివారిని వికట వినాయకుడిగా పూజించాలి. లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. ఈరోజు గణపతికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి

15-09-2026 | 11:17am
బిగ్‌బాస్ లోకి

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని మారు...

18-09-2026 | 05:25am
బ్రహ్మ సృష్టికి మూల పురుషుడే వినాయకుడు

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. జ్ఞానా...

18-09-2026 | 05:25am
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!

వరలక్ష్మీ వ్రతం: శ్రావణ మాసంలో పౌర్ణమికి...

18-09-2026 | 05:25am