Breaking News
సెప్టెంబర్, 2026: భారతదేశ అగ్రగామి ఫామ్-టు-ప్...
హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2026: పరిశ్రమ నియమా...
హైదరాబాద్, 10 సెప్టెంబర్ 2026: ఆసియాలోనే అతిప...
బీసీసీఐ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్గా అజిత్ అగార్కర్ స్థానంలో మాజీ భారత క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝాలు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అగార్కర్ ఒప్పందం ఈ నెలతో ముగుస్తుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్ ఒప్పందాన్ని పొడిగిస్తారనే వదంతులు వచ్చాయి. అయితే, వర్గాల సమాచారం ప్రకారం, అగార్కర్ పదవీకాలం దాదాపు ముగిసిపోయిందని బీసీసీఐలోని ఒక వర్గం భావిస్తోంది.
భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య మూడో టీ20 మ్యాచ్ గుర...
వెస్టిండీస్తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ క...
మహిళల ఐపీఎల్ కొత్త సీజన్కు కౌంట్ డౌన్ మొదలయి...
కన్నడ నటుడు అనంత్ నాగ్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ సినిమాకు అందించిన సేవలు, విశిష్ట సినీ ప్రస్థానానికి గుర్తింపుగా 2024కు గాను ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభమైంది. టాల...
మేఘాంశ్ శ్రీహరి హీరోగా దర్శకుడు రామ్ నందన్ తె...
సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్...
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. రెండో రోజు గణపతి నవరాత్రిలో స్వామివారిని వికట వినాయకుడిగా పూజించాలి. లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. ఈరోజు గణపతికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని మారు...
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. జ్ఞానా...
వరలక్ష్మీ వ్రతం: శ్రావణ మాసంలో పౌర్ణమికి...