Breaking News
ఫ్రెంచ్ దిగ్గజ కార్ల కంపెనీ సిట్రో యెన్ తన నూ...
దిల్సుఖ్నగర్లోని నోబల్ డిగ్రీ అండ్ పీజీ కా...
ముంబై, సెప్టెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు...
నిస్షిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల క్రికెట్ సెమీఫైనల్లో షెఫాలీ వర్మ మెరుపు వేగంతో అజేయంగా తన తొలి టీ20ఐ సెంచరీని సాధించడంతో, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బంగ్లాదేశ్పై నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఎంచుకున్న షెఫాలీ (49 బంతుల్లో 100 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (19 బంతుల్లో 37) కలిసి ఆరు ఓవర్లలోనే 72 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మధ్యలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 40 పరుగులు) కూడా కీలక పాత్ర పోషించారు.
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ...
Asian Games: నాగోయా: ఐచి-నాగోయా ఆసియా క్రీడలల...
టోక్యో: ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం జరిగిన...
నాని ‘ది పారడైజ్’ కోసం జంగిరెడ్డి, ప్రభ పాడిన ‘ఏష నాగుల కట్ట..’ పాట సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచింది. దీనికన్నా ముందు ‘ఇరుముడి’ చిత్రంలో ‘మల్లెపూల పల్లకి..’ భక్తి జానపదం జనం నాలుకలపై తాండవిస్తోంది. గతంలో ‘మహాత్మ’ సినిమా లోని ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’ వంటి పాటలు సినిమాల్లో అలరించినప్పటికీ ఇటీవల తెలంగాణ బాణీలు ఆదరణ పొందుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలోని కొన్ని పాటలు కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమాని ...
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ వైపు ...
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నుంచి వస్తున్న తాజాచ...
బహమనీ రాజ్యం ముక్కలైన తర్వాత ఏర్పడ్డ ముఖ్య పాలనా ప్రాంతం అహ్మద్నగర్. నిజాం షాహీల పరిపాలనలో మొఘల్ చక్రవర్తి జోక్యం చేసు కోవడమొక రాజకీయ పరిణామం. బేరారు, బాలా ఘాట్లను స్వాధీనం చేసుకోవడం అక్బరు వ్యూహం. ఖాందేశ్ నుంచి బాలాఘాట్ను వశపరచుకుంది అహ్మద్ నగర్ రాజ్యం. అది అహ్మద్నగర్, గుజరాతుల మధ్య వివాద కారణమైంది. మొఘలులు బేరారును ఆక్రమిం చారు. కానీ, అహ్మద్నగర్ మొఘల్ ప్రభుత్వాన్ని అం గీకరించింది.
సీమంతం.. ఈ పదం తెలియని మహిళలు ఉండరు. ముఖ...
డైట్.. అంటే కేవలం బరువు తగ్గడమేనా? రోజూ ...
లయ మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుత...