23 March, 2026 | 12:41 AM
Breaking News
సుగంధ పంటలు సాగు చేస్తున్న రైతులను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు అవసరమైన పథకాల అమలుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు వరంగల్ రీజనల్ నూతన డిప్యూటీ డైరెక్టర్ రామన్నను జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కోరారు.
18-03-2026
జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) మార్చి 10 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఎస్ ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రామగుండం సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
11-03-2026
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మార్చి 9 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా మెరుగైన సమాజం ఏర్పడుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
10-03-2026
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 6 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో మె రుగైన సమాజం ఏర్పడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డులో నిర్వహించిన ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.
07-03-2026
నంగునూరు, ఫిబ్రవరి 27:కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లతోనే నేడు కరువు ప్రాంతాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయని,దీనికి మైసంపల్లి గ్రామంలో పారుతున్న కాలువలే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి,
28-02-2026
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడిఓసీలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల
27-02-2026
మహాదేవపూర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కం అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
25-02-2026
కాళేశ్వరం, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలం పరిధిలోని కాళేశ్వరం గ్రామంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రామంలోని ప్రధాన రహదారులు నీటమునిగాయి.
24-02-2026
గణపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కోటగుళ్ళు శిల్ప సంపద అద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరీ లు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను వారు సందర్శించారు.
23-02-2026
జయశంకర్ భూపాలపల్లి(మహబూబాబాద్)/మంథని, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేసి రూ.5 వేలు రైతు నుంచి తీసుకుంటుండగా కోర్టు సిబ్బందిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
21-02-2026
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం