దావాగ్నికి దంపతులు బలి
జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్), మే 24 (విజయక్రాంతి): పంట అవశేషాలను కాల్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భర్త మరణించగా, అదే సమయంలో విపరీతమైన పొగ కారణంగా ఊపి రాడక అపస్మారక స్థితికి చేరుకున్న భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
25-05-2026