22 April, 2026 | 3:04 PM

Breaking News

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •  

Districts - Karimnagar

article_74134615.webp
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పాలకవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026-28 నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ముగ్గురు, 15 కార్యవర్గ స్థానాలకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా మంగళవారం ఏకాబిప్రాయం తో ఏకగ్రీవం చేశారు. గత పాలకవర్గంలో జిల్లా ప్రధాన కార్య దర్శిగా ఉన్న తొడుపునూరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నమనేని సుధాకర్ రావు, కె వెంకటయ్యలు అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ దాఖలు చేయగా ఇద్దరు పోటినుండి తప్పుకోవడం తో అన్నామనేని సుధాకర్ రావు అధ్యక్షణినిగా ఎన్నికయ్యారు.

21-04-2026