ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్
మహబూబాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలుగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత విమర్శించారు.
23-03-2026