20 March, 2026 | 11:54 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

బాసర ట్రిబుల్ ఐటీని పట్టించుకోండి

19-03-2026 12:00 AM

భైంసా, మార్చి 18(విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో అనేక సమస్యలు నెలకొనడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్ అన్నారు. అసెం బ్లీ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవలే బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి అన్న ఆరోగ్యంతో మృతి చెందిందని వైద్యం సకాలంలో అందకపోవడమే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు ఇప్ప టివరకు లాప్టాప్ లేవని బడ్జెట్ నిధులు కూడా తక్కువ వస్తున్నాయి విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.