5 May, 2026 | 8:43 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

పార్కింగ్ సమస్యలకు వినూత్న డిజైన్‌కు పేటెంట్

05-05-2026 07:22 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాకు గర్వకారణంగా “Parking Management in Crowded Places” డిజైన్‌కు భారత ప్రభుత్వం పేటెంట్ లభించింది. ఈ డిజైన్‌ను మౌల్కారి కేశవ్, అల్సా మమత, కటుకం మధుకర్ రూపొందించారు. ఈ డిజైన్ రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని అల్సా మమత తెలిపారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఇది జిల్లాలోని విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత విద్యార్థిని అల్సా మమత, ఉపాధ్యాయుడు మౌల్కారి కేశవ్, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ లలిత పాల్గొన్నారు.