10 May, 2026 | 1:40 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

సర్పంచులు కలిసిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

27-12-2025 03:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): నూతనంగా చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఏనుగు సుప్రియ వెంకట రెడ్డిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుప్రియ మాట్లాడుతూ పాఠశాల మౌళిక వసతుల కల్పనకు, విద్యార్థుల సంఖ్య పెంచటానికి శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు.