calender_icon.png 16 February, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

16-02-2026 12:50:00 PM

కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

మంథని,(విజయ క్రాంతి): మంథని మండలంలోని కన్నాల గ్రామంలోని  శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సోమవారం టీపీసీసీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు బాగుండాలనీ ఆయురారోగ్యాలతో  సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు  భక్తులు పాల్గొన్నారు.