11 May, 2026 | 12:59 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

112 సర్వే నంబర్ భూమిని పేదలకు కేటాయించాలి

22-11-2025 07:30 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వెనకాల ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు కేటాయించాలని కోరుతూ మాజీ సర్పంచ్ మంద అనిత శనివారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం అందజేశారు. 112 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతిలో ఉందని, ఈ భూమిని కాపాడి పేదలకు కేటాయించాలని వినతి పత్రంలో సబ్ కలెక్టర్ మనోజ్ ను కోరారు.