ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష
రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, కొమురం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ కోఆర్డినేటింగ్ కేంద్రాల పరిధిలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బెల్లంపల్లి కోఆర్డినేటింగ్ కేంద్రం పరిధిలో 1,171 మందికి గాను 1,119 మంది (95.56%) హాజరు కాగా,
13-05-2026