10 May, 2026 | 11:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

252 జీవోలు సవరించాలి

27-12-2025 04:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం అక్రిడేషన్ల జారీకి ప్రభుత్వం విడుదల చేసిన 252 జీవోను వెంటనే సవరించి అరులైన పాత్రికేయులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని శనివారం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల పాత్రికేయులకు తీవ్ర నష్టం జరుగుతుందని  పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఏవో కు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు