1 June, 2026 | 12:02 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు

01-06-2026 10:55 AM

నాగర్ కర్నూల్  (విజయక్రాంతి): ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడిగా బిల్లా కంటి హరిబాబు ఎన్నికల్లో విజయం సాధించాడు. వారి ప్రత్యర్థి వాసా రమేష్ పై 135 ఓట్ల మెజారిటీ ఆధిక్యం సాదించాడు. ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆర్యవైశ్య మహాసభ జిల్లా కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికల మాదిరి ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. మందు విందులతో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో బిల్ల కంటి హరిబాబు అనూహ్య విజయం సాధించారు.