సీసీఐ కూల్చివేత బీజేపీ పాపమే
ఎన్నికల సమయంలో సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఎన్నికల అనంతరం ఫ్యాక్టరీని తుక్కు కింద విక్రయించడం ముమ్మాటికి ఇది బీజేపీ ఎంపీ , ఎమ్మెల్యే ల పాపమేనని డీసీసీ డా. నరేష్ జాదవ్ అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మోడీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో స్థానిక మున్సిపాలిటీ టెక్స్ బకాయిలు రూ.5 కోట్లు, విద్యుత్ బిల్లు రూ.20 కోట్లు, స్థానిక అర్లి గ్రామ పంచాయతి టెక్స్ బకాయిలు చెల్లించకుండా,
12-06-2026