2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మహిళా ప్రజా ప్రతినిధులు ముందుండాలి

07-03-2026 06:28 PM

కడెం,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ అభివృద్ధిలో మహిళా ప్రజాప్రతినిధులు ముందుండాలని ఎంపీడీవో సునీత అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసర్పంచ్ లకు మరియు వార్డు సభ్యులకు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.

గ్రామపంచాయతీలో పాలన వ్యవహారాలు గ్రామపంచాయతీ చట్టంపై ఐదు రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహించామని ఇందులో నేర్చుకున్న విషయాలన్నీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ముందుండి మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఓటిస్ లు గిరిధర్,నరేంద్ర, గోవర్ధన్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, మమత, తదితరులు ఉన్నారు.