9 May, 2026 | 11:25 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మృతుడి కుటుంబాన్ని ఓదార్చిన నాయకులు

17-12-2025 12:00 AM

చిట్యాల, డిసెంబర్ 16(విజయ క్రాంతి): మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. చిట్యాల మండలం తాళ్ల వెళ్ళాంల గ్రామానికి చెందిన జంపాల రాములు అనారోగ్యంతో  మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుడి  కుటుంబాన్ని పరామర్శించి, నివాళులర్పించారు.

మృతుడి మనవడు అయిన జంపాల వినయ్ ను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనగాం అంజయ్య గౌడ్ 5000, 3వ వార్డ్ మెంబర్ నీలం వెంకన్న ముదిరాజ్ 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చికిలం మెట్ల సైదులు, సర్పంచ్ జోగు సురేష్, పామునుగుళ్ళ బుచ్చి రాములు, పామునుగుళ్ళ మారేష్,  కొమ్మనపల్లి మల్లేష్, నల్లబెల్లి నరేష్, మాలిగ చంద్రం, జోగు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.