9 May, 2026 | 2:34 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

సౌతాఫ్రికా శుభారంభం

10-02-2026 02:05 AM

కెనడాపై ఘనవిజయం

అహ్మదాబాద్, ఫిబ్రవరి 9 : టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెనడాపై 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. కెప్టెన్ మాక్‌ర్రమ్(59)హాఫ్ సెంచరీతో రాణించగా..డికాక్ (25),రికెల్టన్(33) మెరుపులు మెరిపించారు.

చివర్లో డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లోనే 1 ఫోర్ 3 సిక్సర్లతో 39 , స్టబ్స్ 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో34 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్యఛేదనలో కెనడా ఆరంభంలోనే చేతులెత్తేసింది. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి దెబ్బకు కెనడా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు,  చివరికి ఇటలీ 8 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. లుంగి ఎంగిడి 4/31, మార్కో యెన్సన్ 2 వికెట్లు పడగొట్టారు.