11 May, 2026 | 12:59 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

పంజాబ్‌కు షాక్

25-05-2025 12:54 AM

6 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

న్యూఢిల్లీ, మే 24: ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన పంజాబ్ కింగ్స్‌ను టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి స్థానం కైవసం చేసుకోవాలని భావించిన అయ్యర్ సేన ఆశలను అడియాసలు చేస్తూ ఢిల్లీ రెచ్చిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా..

లక్ష్యఛేదనలో ఢిల్లీ ఇంకా మూడు బంతులు మిగి లుండగానే 208 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విక్టరీని సొంతం చేసుకుంది. గత మూడు రోజుల నుంచి క్వాలిఫై అయిన జట్ల కు ఎలిమినేట్ అయిన జట్లు షాకిస్తున్నాయి. నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.