11 May, 2026 | 8:23 AM

IPL: ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ

29-05-2025 10:11 PM

ముల్లన్‌పూర్: ఐపీఎల్(IPL-2025) చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న క్వాలీపైయర్-1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) 8 వికెట్ల తేడాతో గెలుపోంది ఫైనల్ కు చేరుకుంది. 102 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది.