4 April, 2026 | 3:23 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

14-10-2025 08:47 AM

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station) పరిధిలోని పద్మారావు నగర్ లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల ఇద్దరు కవల పిల్లలను గొంతునులిమి చంపి తల్లి తల్లి సాయి లక్ష్మీ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. చిన్నారులు కవల పిల్లలు కార్తికేయ, లాస్యత వల్లిగా గుర్తించారు. సాయిలక్ష్మి స్వగ్రామం కృష్ణా జిల్లా నూజివీడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తలించారు. దంపతుల మధ్య గొడవలే ఆత్మహత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.