7 May, 2026 | 3:08 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

హైకోర్టులో లుంబినీ పార్క్‌, గోకుల్‌ చాట్‌ పేలుళ్ల కేసు విచారణ

19-12-2025 12:11 PM

హైదరాబాద్: లుంబినీ పార్కు(Lumbini Park), గోకుల్ చాట్ పేలుళ్ల కేసు దోషులు తెలంగాణ హైకోర్టును(Telangana High Court) ఆశ్రయించారు. నాంపల్లి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని అభ్యర్థించారు. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య స్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను హైకోర్టు నియమించింది. కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేయాలని నేరస్థుల న్యాయవాది అభ్యర్థించారు. నేరస్థుల న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణను కోర్టు వాయిదా వేసింది.