23 April, 2026 | 2:57 PM

Breaking News

సమాంతర అభివృద్ధి మా లక్ష్యం   •   నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసన   •   హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు   •   గుర్వాయిగూడెంలో అక్రమంగా మట్టి తరలింపు.. జేసీబీతో సహా 8 ట్రాక్టర్లు సీజ్   •   Karnataka SSLC Result 2026 Out: కర్ణాటక SSLC ఫలితాలు విడుదల   •   బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు   •   తమిళనాడులో 11 గంటల వరకు 37.56 శాతం పోలింగ్   •   ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే... సచివాలయం ముట్టడిస్తాం   •   తెలంగాణ‌లో రెండోరోజు ఆర్టీసీ స‌మ్మె.. మెట్రోలకు పోటెత్తిన ప్రయాణికులు   •   భగీరథుని ప్రయత్నం చరిత్రలో మహత్తర ఘట్టం   •  

కొదురుపాక ఆరోగ్య కేంద్రం తనిఖీ

19-02-2026 12:00 AM

బోయినపల్లి: ఫిబ్రవరి 18(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వ్యాధి నిరోధక టీకాల నిలువలను పరిశీలించి, ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్ శీతలీకరణ+2 నుండి+8 వరకు నిర్వహించాలని సూచిస్తూ, రికార్డులను పరిశీలించి, వ్యాధి నిరోధక టీకాలు0-5 సంవత్స రాలు లోపు పిల్లలకు సకాలంలో వెయ్యాలని, కేంద్ర ఆరోగ్య పథకాల నిర్దేశించిన ల క్ష్యాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మరి యు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.