23 May, 2026 | 2:01 PM

Breaking News

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •   భాష ఏదైనా.. ఫిర్యాదు సులభం.! 'ఏఐ కాప్‌రైట‌ర్' యాప్ ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ   •   జమ్ని ఊర్లో హైమాస్ట్ లైట్లు మంజూరు   •   క్రిమి సంహారకాల వినియోగంలో జాగ్రత్త వహించాలి   •   జామ్‌గావ్‌లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం   •   మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాది హత్య   •   చైనాలో బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు— 82 మంది మృతి   •   బోర్లం పీఎసీఎస్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ   •   భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి   •   యాదాద్రిలో అధికారుల వైఫల్యం.. ఛాపర్ లోనే సీఎం, మంత్రులు   •  

ఆరోగ్యానికే ప్రాధాన్యత: ఆవుల రాజిరెడ్డి

08-01-2026 01:33 AM

వెల్దుర్తి, జనవరి 7: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు బుధవారం వెల్దుర్తి మండలంలో పలు గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.4లక్షల 8500 చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. అనారోగ్యాల బారిన ఆసుపత్రుల పాలైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఊరటనిస్తుందని తెలిపారు. పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలని ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ అందుబాటులోకి తెచ్చారని వెల్లడించారు.