9 May, 2026 | 3:29 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

గ్రూప్-3 ధృవపత్రాల పరిశీలన వాయిదా

11-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. జూన్ 18 నుంచి జూలై 8వ తేదీ వరకు చేపట్టాల్సిన ధృవపత్రాల పరిశీలనను వాయిదా వేస్తున్న ట్లు ప్రకటించింది. గ్రూప్-3 ప్రక్రియ ప్రారంభించేందుకు ముందు గ్రూప్-2 నియామక ప్రక్రియను పూర్తి చేయాల ని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.