5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలి

05-01-2026 12:47 PM

తుంగతుర్తి సివిల్ కోడ్ జడ్జ్ ఎండి గౌస్ పాష.

తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తిలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్జి ఎండి.గౌస్ పాషా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడు  బాధ్యత అని అన్నారు. ప్రమాదాలు జరుగుతే కుటుంబాలు మొత్తం వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహన దారుడు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్ లైసెన్సు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను తప్పనిసరి కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తిజ్ఞానసుంద