పవనసుతుడికి పంచామృతాభిషేకాలు
సూర్యాపేట జిల్లా, నేరేడుచర్లలో గల శ్రీ కోదండ రామాలయంలో కొలువైన ఆంజనేయస్వామికి మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకాలు చేశారు. ఆలయ పూజారి కొలచిన దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తెనే పంచదార, గంధం, వివిధ రకాల పండ్లతో అభిషేకాలు చేసి,
16-06-2026