5 June, 2026 | 5:49 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

పర్యావరణ పరిరక్షణలో మరింత చురుకుగా సహకరించండి

05-06-2026 04:44 PM

బోథ్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించిన వారికి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్శిష , ఎస్పీ అఖిల్ మహాజన్. డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ల చేతుల మీదుగా సోనాల మండల కేంద్రానికి చెందిన సుధీర్ రెడ్డి బోత్ మండలంలోని మరల పెళ్లి గ్రామానికి చెందిన తప్ప శంకర్ లకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ పరిరక్షణలో అడవుల పాత్ర కీలకమని అడవుల పరిరక్షణకు చేసిన కృషిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను సేవా దృక్పథంతో చేపట్టాలని వారు కోరారు.