బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులుగా డి రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి శ్రీనాథ్రెడ్డి
ఇబ్రహీంపట్నం, మార్చి 30(విజయక్రాం తి) : ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డి.రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం నిర్వ హించిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి కే.అరుణ్ కుమార్పై 54 ఓట్ల మెజారిటీతో రవీంద్రెడ్డి విజయం సాధించారు.
మొత్తం 72 ఓట్లకు గాను 58 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా ఆకల భిక్షపతి, ప్రధాన కార్యదర్శి బాకారం శ్రీనాథ్ రెడ్డి, సెక్రెటరీ దాసరి శ్రీనివాస్ యాదవ్, కో శాధికారి పి.స్వా తి,ఆటలు, సాంస్కృతి కార్యదర్శిగా పొట్టి గణేష్, లైబ్రరీ సెక్రెటరీ పల్లె ధనుంజయ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కుమారి కావ్యకృతి,
కె. ప్రవీణ్ ఎన్నికయ్యా రు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాదులు అంజన్రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కే మల్లేష్ వ్యవహరించినట్లు ప్ర స్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ము ద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు.




