15 May, 2026 | 2:58 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

యువకులకు డ్రగ్స్, మల్టిమీడియాపై అవగావాహన సదస్సు

14-02-2026 08:29 PM

కోదాడ,(విజయక్రాంతి): వాలెంటెన్స్ డే పురస్కరించుకొని కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో యువకులకు డ్రగ్స్, మల్టీ మీడియాపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. యేసయ్య మాట్లాడుతూ... యువకులు చెడు ఆలోచనలు మాని, తమ దృష్టి చదువు మీదను భవిష్యత్తు మీదను మళ్లించుకోవాలని కోరారు. యువకులు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి, ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటిపాక జానకి ఏసయ్య, రెవ ఎనోశారాజ్, పాస్టర్ అబ్రహం పాస్టర్ రాజేష్ పాస్టర్ ప్రభుదాస్ సామ్యూల్ డానియల్ యువకులు పాల్గొన్నారు.